Search
Close this search box.

  కాకినాడ జిల్లాలో జగన్ సుడిగాలి పర్యటన

September 13, 2024 1:23 PM | Aditya369 News

కాకినాడ జిల్లాలో జగన్ సుడిగాలి పర్యటన

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం లోని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. పిఠాపురం మండలం మాధవపురం, ఉప్పాడ కొత్తపల్లి మండలం పాత ఇసుకపల్లి, నాగులాపల్లి, రమణక్కపేట గ్రామాలలో వరద బాధితులతో జగన్ మాట్లాడారు. మాజీ ఎంపీ వంగా గీత, వైసిపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం లోని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. పిఠాపురం మండలం మాధవపురం, ఉప్పాడ కొత్తపల్లి మండలం పాత ఇసుకపల్లి, నాగులాపల్లి, రమణక్కపేట గ్రామాలలో వరద బాధితులతో జగన్ మాట్లాడారు. మాజీ ఎంపీ వంగా గీత, వైసిపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు