వైసీపీ హయాంలో కాకినాడ సీపోర్ట్,సెజ్లో వాటాలు బలవంతంగా లాక్కు న్న కేసులో విక్రాంత్ రెడ్డి బెయిల్ పిటిషన్పై సోమవారం హైకోర్టులో విచార ణ జరిగింది.కస్టోడియల్ ఇంటరాగేషన్లో విక్రాంత్ రెడ్డిని ప్రశ్నించాలని సీఐడీ హైకోర్టును కోరింది.విక్రాంత్ తండ్రి వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యు డు కావడంతో సాక్షులను బెదిరించి సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని.ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని సీఐడీ కోరింది.









