Search
Close this search box.

  కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం

February 14, 2026 11:36 PM | Aditya369 News

కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం

కాకినాడ జిల్లా తిమ్మాపురం-మాధవపట్నం నూతన హైవే వద్ద శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుండి కాకినాడ వస్తున్న కారును టిప్పర్ లారీ బలంగా ఢీకొ ట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న విశాఖపట్నంకు చెందిన సుంకర వెంకట పద్మావతి, కొల్లు దీప్తి అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జ యింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న కొల్లు ప్రదీప్ ప్రాణాలతో బయటపడ్డాడు.

కాకినాడ జిల్లా తిమ్మాపురం-మాధవపట్నం నూతన హైవే వద్ద శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుండి కాకినాడ వస్తున్న కారును టిప్పర్ లారీ బలంగా ఢీకొ ట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న విశాఖపట్నంకు చెందిన సుంకర వెంకట పద్మావతి, కొల్లు దీప్తి అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జ యింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న కొల్లు ప్రదీప్ ప్రాణాలతో బయటపడ్డాడు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు