Search
Close this search box.

  5న పిఠాపురంలో కొళాయిలు బంద్

February 4, 2026 1:36 PM | Aditya369 News

5న పిఠాపురంలో కొళాయిలు బంద్

పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో ఈనెల 5 న(గురువారం) అన్ని వార్డుల్లో కొళాయిలు బంద్ కానున్నాయి. పాదగయ జంక్షన్ వద్ద మెయిన్ పైపులైన్ మరామత్తుల్లో భాగంగా గురువారం సాయంత్రం తాగునీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ కనకారావు తెలిపారు. శుక్రవారం ఉదయం నుండి యధావిధిగా తాగునీటి సరఫరా జరుగుతుందన్నారు.

పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో ఈనెల 5 న(గురువారం) అన్ని వార్డుల్లో కొళాయిలు బంద్ కానున్నాయి. పాదగయ జంక్షన్ వద్ద మెయిన్ పైపులైన్ మరామత్తుల్లో భాగంగా గురువారం సాయంత్రం తాగునీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ కనకారావు తెలిపారు. శుక్రవారం ఉదయం నుండి యధావిధిగా తాగునీటి సరఫరా జరుగుతుందన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు