Search
Close this search box.

  మిరిమిట్లు గొలిపే కాంతులతో పాదగయ క్షేత్రం

కాకినాడ జిల్లా పిఠాపురం పుణ్యక్షేత్రం పాదగయ లో శివరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని ఆలయాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. విద్యుత్ కాంతులతో ఆలయం విరాజిల్లుతోంది. శివరాత్రి మహోత్సవాలు సందర్భంగా ఇక్కడ జరిగే పుష్కరిణిలోని పుణ్య స్నానాలకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు