Search
Close this search box.

  మృతి చెందిన అసిస్టెంట్ మేనేజర్ స్వగ్రామం సామర్లకోట

August 22, 2024 9:16 AM | Aditya369 News

మృతి చెందిన అసిస్టెంట్ మేనేజర్ స్వగ్రామం సామర్లకోట

అనకాపల్లి జిల్లా సెజ్ ప్రాంతంలో ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన అసిస్టెంట్ మేనేజర్ మొండి నాగబాబు స్వగ్రామం కాకినాడ జిల్లా సామర్లకోట.సామర్లకోటలో గాంధీనగర్ లో తల్లిదండ్రులు అన్నదమ్ములు నివాసం ఉంటున్నారు.భార్య సాయి దుర్గ,కుమారుడు మాన్విత్, కుమార్తె సాన్విత కలిసి విశాఖపట్నంలో ఉంటున్నారు. ఫార్మా కంపెనీలో ప్రొడక్షన్ విభాగంలో నాగబాబు పనిచేస్తున్నారు.

అనకాపల్లి జిల్లా సెజ్ ప్రాంతంలో ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన అసిస్టెంట్ మేనేజర్ మొండి నాగబాబు స్వగ్రామం కాకినాడ జిల్లా సామర్లకోట.సామర్లకోటలో గాంధీనగర్ లో తల్లిదండ్రులు అన్నదమ్ములు నివాసం ఉంటున్నారు.భార్య సాయి దుర్గ,కుమారుడు మాన్విత్, కుమార్తె సాన్విత కలిసి విశాఖపట్నంలో ఉంటున్నారు. ఫార్మా కంపెనీలో ప్రొడక్షన్ విభాగంలో నాగబాబు పనిచేస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు