Search
Close this search box.

  జన సేవాదళ్ ఆర్థిక సాయం

April 14, 2026 8:37 PM | Aditya369 News

జన సేవాదళ్ ఆర్థిక సాయం

కరప మండలం వేలంగి గ్రామంలో జన సేవాదళ్ స్వచ్ఛంద సంస్థ ఒక కుటుంబానికి మంగళవారం ఆర్థిక సాయం అందించినట్టు సేవాదళ్ ఉపాధ్యక్షుడు నక్కఅంజిబాబు తెలిపారు.వేళంగి గ్రామానికి చెందిన పి ప్రతాప్ ఇటీవల మృతి చెందాడు.దాంతో ఆ కుటుంబానికి ఆసరాగా నిలవాలనే ఉద్దేశ్యంతో మృతుడి భార్య పుల్లాదేవికు రూ13 వేలు అందజేశారు.ఈ కార్యక్రమంలో కరప మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్రగడ రమేష్,సొసైటీ అధ్యక్షులు సైనవరపు భవాని శంకర్, మీసాల రాంబాబు,పి తణుకులరాజు పాల్గొన్నారు.

కరప మండలం వేలంగి గ్రామంలో జన సేవాదళ్ స్వచ్ఛంద సంస్థ ఒక కుటుంబానికి మంగళవారం ఆర్థిక సాయం అందించినట్టు సేవాదళ్ ఉపాధ్యక్షుడు నక్కఅంజిబాబు తెలిపారు.వేళంగి గ్రామానికి చెందిన పి ప్రతాప్ ఇటీవల మృతి చెందాడు.దాంతో ఆ కుటుంబానికి ఆసరాగా నిలవాలనే ఉద్దేశ్యంతో మృతుడి భార్య పుల్లాదేవికు రూ13 వేలు అందజేశారు.ఈ కార్యక్రమంలో కరప మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్రగడ రమేష్,సొసైటీ అధ్యక్షులు సైనవరపు భవాని శంకర్, మీసాల రాంబాబు,పి తణుకులరాజు పాల్గొన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore