Search
Close this search box.

  జగ్గంపేటలో శివ కేశవుల విగ్రహ ప్రతిష్ఠ

కాకినాడ జిల్లా జగ్గంపేట లో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో శివ కేశవ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఏలేరు ప్రధాన కాలువ ఒడ్డున ఇర్రిపాక గ్రామం ఈ మహోత్తర కార్యక్రమానికి వేదికగా నిలిచింది. ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వేదపండితులు, జిల్లాలోని ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share