విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న వందే భారత్ రైలు ఓ బోగీలో పొగ కమ్ముకుంది.భోగీ మొత్తం పొగ వ్యాపించడంతో ప్రయాణికులు ఆందో ళన చెందారు.ఈ క్రమంలో ఆ పొగ ఫైర్ వల్ల వచ్చింది కాదని ఎవరో వాష్ రూమ్ లో సిగరెట్ తాగడం వల్ల వచ్చిందని టికెట్ కలెక్టర్ క్లారిటీ ఇచ్చారు. దాంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.









