Search
Close this search box.

  వరద బాధితులకు అండగా జనసేన ఎన్.ఆర్.ఐ సంఘం

September 6, 2024 11:36 AM | Aditya369 News

వరద బాధితులకు అండగా జనసేన ఎన్.ఆర్.ఐ సంఘం

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో చేబ్రోలు లో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసం నుండి భారీ ఎత్తున ఆహార సామాగ్రి విజయవాడ తరలిసున్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో వరద బాధితులకు కూడా జనసేన ఎన్నారై సంఘం సహకారం అందిస్తుంది. 20 లక్షల విలువ చేసే15 టన్నుల నిత్యవస సామాగ్రిని జనసేన పార్టీ కార్యాలయానికి తరలించారు.

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో చేబ్రోలు లో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసం నుండి భారీ ఎత్తున ఆహార సామాగ్రి విజయవాడ తరలిసున్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో వరద బాధితులకు కూడా జనసేన ఎన్నారై సంఘం సహకారం అందిస్తుంది. 20 లక్షల విలువ చేసే15 టన్నుల నిత్యవస సామాగ్రిని జనసేన పార్టీ కార్యాలయానికి తరలించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore