Search
Close this search box.

  గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు వాయిదా

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేశారు. సెప్టెంబర్ 2 నుండి 9వ తేదీ వరకు గ్రూప్-1,మెయిన్స్ కు తేదీలు ఖరారయ్యాయి. అయితే అభ్యర్థుల అభ్యర్థన మేరకు ఈ పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేశారు. త్వరలో వీటిని నిర్వహించే తేదీలను వెల్లడిస్తారు. 81 పోస్టులకు సంబంధించి ఈ పరీక్షలు జరగనున్నాయి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు