Search
Close this search box.

  సెల్ ఫోన్ కు వచ్చిన లింక్ క్లిక్ చేస్తే 2.62 లక్షలు మాయం

సెల్ ఫోన్ కి వచ్చిన లింకు క్లిక్ చేస్తే నగదు మాయమైన ఘటన కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరులో జరిగింది. పుచ్చ కాయల వెంకటరమణ సెల్ ఫోన్ కు మెసేజ్ రూపంలో ఓ లింకు వచ్చింది. వెంకటరమణ దానిపై క్లిక్ చేశాడు. సైబర్ నేరగాళ్లు అతనికి ఖాతాలో 2.62 లక్షల రూపాయల నగదును కాజేశారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో గండేపల్లి ఎస్సై శివ నాగబాబు కేసు నమోదు చేశారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు