Search
Close this search box.

  ముగిసిన పవన్ కాకినాడ జిల్లా పర్యటన

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు జగనన్న కాలనీలో పవన్ విస్తృతంగా పర్యటించారు. వరద ముంపు బాధితులతో ఆయన మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. భవిష్యత్తులో వరద ముంపు నుండి ఎలా కాపాడాలో ఆ విధమైన చర్యలు తీసుకుంటామని పవన్ బాధితులకు హామీ ఇచ్చారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన ఇన్చార్జ్ శ్రీనివాస్ పాల్గొన్నారు

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు