Search
Close this search box.

  ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

September 8, 2024 3:32 PM | Aditya369 News

ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

అల్లూరి సీతారామ రాజు జిల్లా రంపచోడవరం డివిజన్ పరిధిలో సుమారు 50 మంది ప్రణీకులతో నర్సీపట్నం నుండి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు కు పెను ప్రమాదం తప్పింది.రాజవొమ్మింగి మండలం బొర్నగూడెం వద్ద ఇనుప బ్రిడ్జికి ఢీకొని పక్కకు ఒరిగిపోయింది .బస్సులో స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు.

అల్లూరి సీతారామ రాజు జిల్లా రంపచోడవరం డివిజన్ పరిధిలో సుమారు 50 మంది ప్రణీకులతో నర్సీపట్నం నుండి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు కు పెను ప్రమాదం తప్పింది.రాజవొమ్మింగి మండలం బొర్నగూడెం వద్ద ఇనుప బ్రిడ్జికి ఢీకొని పక్కకు ఒరిగిపోయింది .బస్సులో స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు