Search
Close this search box.

  తాబేళ్లు స్మగ్లింగ్.. ముఠా అరెస్ట్

August 30, 2024 6:47 PM | Aditya369 News

తాబేళ్లు స్మగ్లింగ్.. ముఠా అరెస్ట్

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజన్సీలో తాబేళ్లు స్మగ్లింగ్ ముఠా పట్టుబడింది. అమలాపురం నుండి ఒడిస్సా రాష్ట్రానికి తరలిస్తున్న 278 తాబేళ్లను ఫారెస్ట్ అధికారులు మోతుగూడెం వద్ద పట్టుకున్నారు. వాటిని తరలిస్తున్న ఇద్దరిపై 1972 వన్యప్రాణి చట్టం కింద నమోదు చేశారు. పట్టుకున్న తాబేళ్లలో 32 చనిపోయి ఉన్నాయి. మిగిలిన వాటిని అడవిలో వదిలిపెట్టారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజన్సీలో తాబేళ్లు స్మగ్లింగ్ ముఠా పట్టుబడింది. అమలాపురం నుండి ఒడిస్సా రాష్ట్రానికి తరలిస్తున్న 278 తాబేళ్లను ఫారెస్ట్ అధికారులు మోతుగూడెం వద్ద పట్టుకున్నారు. వాటిని తరలిస్తున్న ఇద్దరిపై 1972 వన్యప్రాణి చట్టం కింద నమోదు చేశారు. పట్టుకున్న తాబేళ్లలో 32 చనిపోయి ఉన్నాయి. మిగిలిన వాటిని అడవిలో వదిలిపెట్టారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు