Search
Close this search box.

  ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదంలో మృతదేహాల వెలికితీత

March 1, 2025 11:44 AM | Aditya369 News

ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదంలో మృతదేహాల వెలికితీత

ఎస్ఎల్బిసి టన్నెల్ నుంచి మృతదేహాల వెలికితీత పనులను రెస్క్యూ సిబ్బంది ముమ్మరం చేశారు.ఉదయం నుంచి చేపట్టిన రెస్క్యూ కార్యక్రమం లో సిబ్బంది ఇప్పటి వరకు ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు. మొత్తం 8 మంది మరణించగా ఇంకా ఐదుగురి మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

ఎస్ఎల్బిసి టన్నెల్ నుంచి మృతదేహాల వెలికితీత పనులను రెస్క్యూ సిబ్బంది ముమ్మరం చేశారు.ఉదయం నుంచి చేపట్టిన రెస్క్యూ కార్యక్రమం లో సిబ్బంది ఇప్పటి వరకు ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు. మొత్తం 8 మంది మరణించగా ఇంకా ఐదుగురి మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు