Search
Close this search box.

  మన్యం జిల్లాలో గజరాజుల బీభత్సం

March 1, 2025 11:42 AM | Aditya369 News

మన్యం జిల్లాలో గజరాజుల బీభత్సం

పార్వతీపురం మన్యం జిల్లాలో గజరాజులు బీభత్సం సృష్టించాయి.శనివా రం ఉదయం కురుపాం మండలం పూతికవలసలో సాగు చేసిన కర్భూజ, పామాయిల్ పంటలను ధ్వంసం చేశాయి.ఏనుగులు తరచూ పంట పొల్లా లోకి ప్రవేశించి తీవ్ర నష్టం కలిగిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతు న్నారు.అటవీశాఖ అధికారులు స్పందించి ఏనుగులను ఇక్కడి నుండి తర లించాలని కోరుతున్నారు.

పార్వతీపురం మన్యం జిల్లాలో గజరాజులు బీభత్సం సృష్టించాయి.శనివా రం ఉదయం కురుపాం మండలం పూతికవలసలో సాగు చేసిన కర్భూజ, పామాయిల్ పంటలను ధ్వంసం చేశాయి.ఏనుగులు తరచూ పంట పొల్లా లోకి ప్రవేశించి తీవ్ర నష్టం కలిగిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతు న్నారు.అటవీశాఖ అధికారులు స్పందించి ఏనుగులను ఇక్కడి నుండి తర లించాలని కోరుతున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు