Search
Close this search box.

  రాగిజావ తాగిన విద్యార్థులకు అస్వస్థత

February 25, 2025 10:37 PM | Aditya369 News

రాగిజావ తాగిన విద్యార్థులకు అస్వస్థత

పాఠశాలలో ఇచ్చిన రాగి జావ తాగి 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం జగ్గీరావుపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగానే ఉందని ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు తెలిపారు. బాధ్యులైన వంట పనివారిని విధుల నుంచి తొలగించారు

పాఠశాలలో ఇచ్చిన రాగి జావ తాగి 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం జగ్గీరావుపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగానే ఉందని ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు తెలిపారు. బాధ్యులైన వంట పనివారిని విధుల నుంచి తొలగించారు

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore