Search
Close this search box.

  భూమికి సునీత విలియమ్స్

అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలో భూమి పైకి చేరనున్నారు.ఆమెతో పాటు అక్కడే ఉన్న బుచ్ విల్మోర్ కూడా రానున్నారు.ఈమేరకు వీరిద్దరు స్పేస్ నుంచి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.వారికోసం మార్చి12న స్పేస్ఎక్స్ కు చెందిన క్రూ-10 అంతరిక్ష నౌకను పంపనున్నారు.మార్చి 19న ఆ నౌకలో తిరిగి భూమి మీదకు తాము బయల్దేరనున్నామని విల్మోర్ తెలిపారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు