Search
Close this search box.

  ఘోర రోడ్డు ప్రమాదం

ప్రయాగ్ రాజ్,జిల్లాలోని మిర్జాపూర్, హైవే పై మహా కుంభమేళకు వెళ్తు న్న బస్సును ఓ బొలెరో వాహనం ఢీ కొట్టింది.ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు.సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు