అక్రమమార్గాల్లో అమెరికా వెళ్లిన భారతీయులను తీసుకుని 2 విమానాలు వెనక్కి తిరిగి రానున్నాయి.ఈ నెల 15న 2వ విమానం,16న 3వ విమానం ఇండియాకు చేరుకోనుంది.ఇప్పటికే మొదటి విమానం అమృత్ సర్ చేరు కుంది.మొదటి విమానంలో 104 మంది భారతీయులుండగా.రానున్న రెండు విమానాల్లో దాదాపు 200మంది భారతీయులు ఉండనున్నట్లు తెలుస్తోంది.
