Search
Close this search box.

  ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సీఐ కృష్ణ భగవాన్

సామర్లకోట-పిఠాపురం రోడ్ లో ఉన్న టిడ్కో కాలనీ వద్ద అపరిచితుల పట్ల స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సిఐ కృష్ణ భగవాన్ సూచించారు.ఇటీవ
ల రాత్రి సమయంలో టిడ్కోగృహ సముదాయాల్లో జరుగుతున్న దొంగ తనల పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీని పై సీఐ,సిబ్బందితో ఆ ప్రాంతా న్ని పరిశీలించి మాట్లాడుతూ ఎవరైనా అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తులు కనిపిస్తే పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలన్నారు.అలాగే గృహాలలో ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు అద్దె కొరకు వచ్చిన సరే వారి గురించి సమాచారం ఇవ్వాలన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు