Search
Close this search box.

  ఏటీఎం లను సక్రమంగా నిర్వహించాలని వినతి

February 13, 2025 6:44 PM | Aditya369 News

ఏటీఎం లను సక్రమంగా నిర్వహించాలని వినతి

కలెక్టర్ కార్యాలయం నుంచి చీడిగ గ్రామం వరకూ ఉన్న మూడు ఎటియం లను సక్రమ నిర్వహణ చేయమని కోరుతూ ఎస్బిఐ జనరల్ మేనేజరు కు సిపిఎం నాయకులు వినతి పత్రం అందజేశారు.గత పదిరోజులుగా ఈ ప్రాంతంలోని ఎటియంల నందు నగదు అందుబాటులోలేక ప్రజలు,పెన్షనర్లు ఉద్యోగులు,వ్యాపారులు,తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఎసి ల పనితీరు సరిగా లేకుండా ఉంటున్నాయన్నారు.సిజియం మాట్లాడుతూ క్యాష్ లేకపోవడం వాస్తవమేనని,క్యాష్ లోడింగ్ చేసే సంస్థ తో కొన్ని సమస్యలు ఉన్నాయని ,వాటిని సరిచేసి మరొక ఏజన్సీ కి బాధ్యత అప్పగించే పని చేస్తున్నామని ,సమస్య పరిష్కారానికి కొంత సమయం పడుతుందన్నారు.

కలెక్టర్ కార్యాలయం నుంచి చీడిగ గ్రామం వరకూ ఉన్న మూడు ఎటియం లను సక్రమ నిర్వహణ చేయమని కోరుతూ ఎస్బిఐ జనరల్ మేనేజరు కు సిపిఎం నాయకులు వినతి పత్రం అందజేశారు.గత పదిరోజులుగా ఈ ప్రాంతంలోని ఎటియంల నందు నగదు అందుబాటులోలేక ప్రజలు,పెన్షనర్లు ఉద్యోగులు,వ్యాపారులు,తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఎసి ల పనితీరు సరిగా లేకుండా ఉంటున్నాయన్నారు.సిజియం మాట్లాడుతూ క్యాష్ లేకపోవడం వాస్తవమేనని,క్యాష్ లోడింగ్ చేసే సంస్థ తో కొన్ని సమస్యలు ఉన్నాయని ,వాటిని సరిచేసి మరొక ఏజన్సీ కి బాధ్యత అప్పగించే పని చేస్తున్నామని ,సమస్య పరిష్కారానికి కొంత సమయం పడుతుందన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు