Search
Close this search box.

  16 నుండి 26 వరకు రైల్వేగేటు మూసివేత

February 13, 2025 5:29 PM | Aditya369 News

16 నుండి 26 వరకు రైల్వేగేటు మూసివేత

ఈ నెల16 నుండి 26 వరకు కాకినాడ -సర్పవరం రైల్వేస్టేషన ల మధ్యలో ఉన్న అత్యుతపురం రైల్వే గేట్ మూసివేస్తున్నట్టు కాకినాడ సెక్షన్ ఇంజనీర్ ఎం రమేష్,అసిస్టెంట్ ఇంజినీర్ పి వి ఎస్ ఎన్ శాస్త్రి తెలిపారు.ట్రాక్ కు మరమ్మత్తులు జరగనున్న నేపథ్యంలో గేటు ముసివేస్తున్నామని అచ్యుతపురం గేటు పరిసర ప్రాంతాల ప్రజలు ప్రత్యామ్నాయ రోడ్డు మార్గాలు ఎంచుకుని రైల్వే సిబ్బందికి సహకరించాలన్నారు.

ఈ నెల16 నుండి 26 వరకు కాకినాడ -సర్పవరం రైల్వేస్టేషన ల మధ్యలో ఉన్న అత్యుతపురం రైల్వే గేట్ మూసివేస్తున్నట్టు కాకినాడ సెక్షన్ ఇంజనీర్ ఎం రమేష్,అసిస్టెంట్ ఇంజినీర్ పి వి ఎస్ ఎన్ శాస్త్రి తెలిపారు.ట్రాక్ కు మరమ్మత్తులు జరగనున్న నేపథ్యంలో గేటు ముసివేస్తున్నామని అచ్యుతపురం గేటు పరిసర ప్రాంతాల ప్రజలు ప్రత్యామ్నాయ రోడ్డు మార్గాలు ఎంచుకుని రైల్వే సిబ్బందికి సహకరించాలన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు