Search
Close this search box.

  పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

మధ్యప్రదేశ్‌లో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. సిమెంటు లోడుతో వెళ్తు న్న గూడ్స్ రైలు మూడు వ్యాగన్లు కట్నీ జంక్షన్ వద్ద పట్టాలు తప్పాయి.దీం తో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు