చిలకలూరిపేట ఎంఈఒ లక్షిబాయి నివాసం పై గుంటూరు ఎసిబి అధికారుల దాడులు నిర్వహించారు. పదవీ విరమణ చేసిన ఉపాధ్యా యుడు సిహెచ్ వి శ్రీనివాసరావు పిఎఫ్ ఫైల్ ట్రెజరీ కి పంపడానికి రూ30 వేలు లంచం డిమాండ్ చేసినట్టుగా పిర్యాదు.మధ్యవర్తి ఎం వెంకట శ్రీనివాస్ రావు చేత డబ్బులు డిమాండ్ చేసిన ఎంఈఒ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్న ఎసిబి అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.









