Search
Close this search box.

  వరద బాధితులకు 4 టన్నుల కూరగాయలు పంపించిన వర్మ

September 2, 2024 10:45 PM | Aditya369 News

వరద బాధితులకు 4 టన్నుల కూరగాయలు పంపించిన వర్మ

విజయవాడలోని వరద ముంపులో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాలనే సంకల్పంతో కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ 4 టన్నుల కూరగాయలను విజయవాడకు పంపించారు. అర్ధరాత్రి సైతం కష్టపడుతున్న చంద్రబాబును చూసి, నాయకులంతా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తన వంతు సహాయంగా పిఠాపురం టిడిపి తరపున కూరగాయలు పంపిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

విజయవాడలోని వరద ముంపులో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాలనే సంకల్పంతో కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ 4 టన్నుల కూరగాయలను విజయవాడకు పంపించారు. అర్ధరాత్రి సైతం కష్టపడుతున్న చంద్రబాబును చూసి, నాయకులంతా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తన వంతు సహాయంగా పిఠాపురం టిడిపి తరపున కూరగాయలు పంపిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు