Search
Close this search box.

  పిఠాపురం మున్సిపల్ డిఈ సస్పెన్షన్

August 31, 2024 9:17 PM | Aditya369 News

పిఠాపురం మున్సిపల్ డిఈ సస్పెన్షన్

కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ డీఈ గా పనిచేస్తున్న ఎస్ భవాని శంకర్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. శనివారం కౌన్సిల్ సమావేశంలో కమిషనర్, డిఈ ల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ నుండి డిఈని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ డీఈ గా పనిచేస్తున్న ఎస్ భవాని శంకర్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. శనివారం కౌన్సిల్ సమావేశంలో కమిషనర్, డిఈ ల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ నుండి డిఈని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore