Search
Close this search box.

  సంపదలో అంబానీని దాటేసిన అదాని

2020 లో అత్యంత ధనవంతులలో 4 వ స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ, సంపదలో తాజా గణాంకాలలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని దాటేశాడు. ‘హురున్ ఇండియా -2024’ సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ అగ్రస్థానం దక్కించుకున్నారు. రూ.11.6 లక్షల కోట్లతో తొలి స్థానం సాధించాడు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు