Search
Close this search box.

  అనకాపల్లి ప్రమాదంలో అంతకంతకు పెరుగుతున్న మృతులు

August 22, 2024 8:28 AM | Aditya369 News

అనకాపల్లి ప్రమాదంలో అంతకంతకు పెరుగుతున్న మృతులు

అనకాపల్లి వద్ద అచ్యుతాపురం సేజ్ లో ఎస్సెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు 18 మంది మృతి చెందగా, 70 మంది వరకు గాయాలయ్యాయి. శిథిలాలు కింద చిక్కుకున్న కార్మికులను గుర్తిస్తున్నారు. సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉన్నత స్థాయి విచారణకు సీఎం ఆదేశించారు

అనకాపల్లి వద్ద అచ్యుతాపురం సేజ్ లో ఎస్సెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు 18 మంది మృతి చెందగా, 70 మంది వరకు గాయాలయ్యాయి. శిథిలాలు కింద చిక్కుకున్న కార్మికులను గుర్తిస్తున్నారు. సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉన్నత స్థాయి విచారణకు సీఎం ఆదేశించారు

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు