ఎస్సీ వర్గీకరణ తీర్పు రద్దుచేయాలని డిమాండ్ తో నిర్వహిస్తున్న బంద్ కోనసీమలో ఉదృతంగా జరుగుతుంది. ముమ్మిడివరంలో పార్టీల కతీతంగా మాలమహానాడు నాయకులు, కార్యకర్తలు ఎక్కడకక్కడ జాతీయ, ప్రధాన రహదారులపై ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం, ప్రయివేటు కార్యాలయాలను,పాఠశాలలను,కళాశాలలను నిరసనకారులు మూయించి వేశారు..








