Search
Close this search box.

  దేశం అభివృద్ది పథంలో దూసుకుపోతుంది: రాష్ట్రపతి ముర్ము

దేశం అభివృద్ది పథంలో దూసుకుపోతుంది: రాష్ట్రపతి ముర్ము

78వ స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. జాతీనుద్ధేశించి ఆమె ప్ర‌సంగించారు. వికసిత్​ భారత్​ లక్ష్యమ‌న్నారు. కేంద్ర మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తూ 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా భారత్​ ఉంటుందని ముర్ము అన్నారు.మేకిన్​ ఇండియాకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, జీ- 20 సదస్సును విజయవంతం చేశార‌ న్నారు. ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా భార‌త్ ఉంద‌న్నారు. రైతుల వ‌ల్లే దేశం సుభిక్షంగా ఉంద‌న్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు