Search
Close this search box.

  అనారోగ్య బాధితునికి మంత్రి సుభాష్ సాయం

February 23, 2026 8:24 PM | Aditya369 News

అనారోగ్య బాధితునికి మంత్రి సుభాష్ సాయం

రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన వ్యక్తికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రూ.50 వేలు ఆర్థిక సహాయం అందించారు. నియోజవర్గంలో వేగాయమ్మ పేటకు చెందిన చొల్లంగి సుబ్రహ్మణ్యం గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయమై విశాఖపట్నం కు చెందిన వ్యాపారవేత్త పోతంశెట్టి ఆంజనేయులురెడ్డి మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా రూ. 50 వేలు ఆర్థిక సాయం అందించారు.

రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన వ్యక్తికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రూ.50 వేలు ఆర్థిక సహాయం అందించారు. నియోజవర్గంలో వేగాయమ్మ పేటకు చెందిన చొల్లంగి సుబ్రహ్మణ్యం గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయమై విశాఖపట్నం కు చెందిన వ్యాపారవేత్త పోతంశెట్టి ఆంజనేయులురెడ్డి మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా రూ. 50 వేలు ఆర్థిక సాయం అందించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు