Search
Close this search box.

  టిప్ప‌ర్ బోల్తా- త‌ప్పిన ప్ర‌మాదం

February 20, 2026 10:42 PM | Aditya369 News

టిప్ప‌ర్ బోల్తా- త‌ప్పిన ప్ర‌మాదం

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం జంక్షన్- ఆర్టిసి బస్ స్టాప్ వద్ద కంకర లోడ్ తో వెళ్తున్న టిప్పర్ లారీ బోల్తా కొట్టింది. ఆ సమయంలో బస్ స్టాప్ వద్ద ప్రయాణీకులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ క్లీనర్ కు స్వల్ప గాయాలయ్యాయి. నిబంధ‌న‌లు అతిక్ర‌మించి ఇష్టానుసారంగా హెవీ లోడుతో టిప్ప‌ర్లు తిర‌గ‌డం వ‌ల్లే ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్నాయ‌ని రోడ్డులో వాహ‌నదారులు అంటున్నారు. అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు.

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం జంక్షన్- ఆర్టిసి బస్ స్టాప్ వద్ద కంకర లోడ్ తో వెళ్తున్న టిప్పర్ లారీ బోల్తా కొట్టింది. ఆ సమయంలో బస్ స్టాప్ వద్ద ప్రయాణీకులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ క్లీనర్ కు స్వల్ప గాయాలయ్యాయి. నిబంధ‌న‌లు అతిక్ర‌మించి ఇష్టానుసారంగా హెవీ లోడుతో టిప్ప‌ర్లు తిర‌గ‌డం వ‌ల్లే ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్నాయ‌ని రోడ్డులో వాహ‌నదారులు అంటున్నారు. అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు