Search
Close this search box.

  ఢిల్లీలో లోకేష్ బిజీ బిజీ

February 4, 2026 10:48 AM | Aditya369 News

ఢిల్లీలో లోకేష్ బిజీ బిజీ

నారా లోకేష్ ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం కానున్నారు. విద్య, ఐటీ కి సంబంధించి పలు ప్రతిపాదనలు కేంద్రం మంత్రుల వద్ద ఉంచనున్నారు. రాష్ట్రానికి కావాల్సిన నిధులు, బడ్జెట్ అమలు తదితర అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న లోకేష్ ముందుగా టిడిపి ఎంపీలతో ప్రత్యేకంగా పలు అంశాలపై చర్చించారు.

నారా లోకేష్ ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం కానున్నారు. విద్య, ఐటీ కి సంబంధించి పలు ప్రతిపాదనలు కేంద్రం మంత్రుల వద్ద ఉంచనున్నారు. రాష్ట్రానికి కావాల్సిన నిధులు, బడ్జెట్ అమలు తదితర అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న లోకేష్ ముందుగా టిడిపి ఎంపీలతో ప్రత్యేకంగా పలు అంశాలపై చర్చించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు