Search
Close this search box.

  ఎపి శాసనసభ వీక్షణకు విద్యార్థులకు అనుమతి

February 3, 2026 9:30 PM | Aditya369 News

ఎపి శాసనసభ వీక్షణకు విద్యార్థులకు అనుమతి

చట్టసభలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఇందులో భాగంగా పాఠశాలలు,కళాశాల విద్యార్థులు గ్యాలరీ నుంచి శాసనసభ కార్యకలాపాలను వీక్షించేందుకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుమతించారు.ఆయా విద్యా సంస్థల ప్రధానోపాధ్యయులు/ప్రిన్సిపల్స్ స్టూడెంట్స్ జాబితాతో రిక్వెస్ట్ లెటర్ ను legis.passes@gmail.com కు పంపాలని సూచించారు.ఒక్కో బ్యాచ్ లో 30 మంది విద్యార్థులు 45 నిమిషాలు పాటు సభ సమావేశాలను వీక్షించవచ్చు.

చట్టసభలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఇందులో భాగంగా పాఠశాలలు,కళాశాల విద్యార్థులు గ్యాలరీ నుంచి శాసనసభ కార్యకలాపాలను వీక్షించేందుకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుమతించారు.ఆయా విద్యా సంస్థల ప్రధానోపాధ్యయులు/ప్రిన్సిపల్స్ స్టూడెంట్స్ జాబితాతో రిక్వెస్ట్ లెటర్ ను legis.passes@gmail.com కు పంపాలని సూచించారు.ఒక్కో బ్యాచ్ లో 30 మంది విద్యార్థులు 45 నిమిషాలు పాటు సభ సమావేశాలను వీక్షించవచ్చు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు