Search
Close this search box.

  పార్కింగ్ చేసిన కారుచక్రాలు మాయం

January 28, 2026 12:21 PM | Aditya369 News

పార్కింగ్ చేసిన కారుచక్రాలు మాయం

రాత్రి పార్క్ చేసిన కారు చక్రాలు మాయమైన ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. పిఠాపురంలోని సీతయ్యగారి తోటలో గండేపల్లి రాంప్రసాద్ తన హుండై వెన్యూ కారును ఇంటి ముందు రాత్రి పార్క్ చేశాడు. తెల్లారేసరికి కారు నాలుగు చక్రాలకు రెండు చక్రాలు దొంగిలించారు. దొంగలు చాకచక్యంగా జాకీ సహాయంతో చక్రాలు విప్పి పట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రాత్రి పార్క్ చేసిన కారు చక్రాలు మాయమైన ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. పిఠాపురంలోని సీతయ్యగారి తోటలో గండేపల్లి రాంప్రసాద్ తన హుండై వెన్యూ కారును ఇంటి ముందు రాత్రి పార్క్ చేశాడు. తెల్లారేసరికి కారు నాలుగు చక్రాలకు రెండు చక్రాలు దొంగిలించారు. దొంగలు చాకచక్యంగా జాకీ సహాయంతో చక్రాలు విప్పి పట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు