Search
Close this search box.

  21 మండలాలు 98 పోలింగ్ కేంద్రాలు

February 14, 2025 11:46 PM | Aditya369 News

21 మండలాలు 98 పోలింగ్ కేంద్రాలు

తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అధికారులు కాకినాడ జిల్లాలో 70,540 మంది ఓటర్లకు 21 మండలాల్లో 98 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.పోలింగ్ ప్రక్రియ ఈ నెల 27న గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుందన్నారు.
పీవోలు123మంది,ఏపీవోలు123 మంది,21మంది సెక్టార్ అధికారులను నియమించడం జరిగింద న్నారు.పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్ లను కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాలులో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూముకి సురక్షితంగా తరలించేంత వరకు అధికారులు అప్రమత్తతో వ్యవహరించాలన్నారు.

తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అధికారులు కాకినాడ జిల్లాలో 70,540 మంది ఓటర్లకు 21 మండలాల్లో 98 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.పోలింగ్ ప్రక్రియ ఈ నెల 27న గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుందన్నారు.
పీవోలు123మంది,ఏపీవోలు123 మంది,21మంది సెక్టార్ అధికారులను నియమించడం జరిగింద న్నారు.పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్ లను కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాలులో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూముకి సురక్షితంగా తరలించేంత వరకు అధికారులు అప్రమత్తతో వ్యవహరించాలన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు