Search
Close this search box.

  పిఠాపురం లాడ్జిలో యువకుడు ఆత్మహత్య

January 18, 2025 12:16 AM | Aditya369 News

పిఠాపురం లాడ్జిలో యువకుడు ఆత్మహత్య

కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్ లో ఉన్న పంచవటి లాడ్జిలో ఓ యువకుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతిచెందిన యువకుడు అనకాపల్లి జిల్లా మాకవారిపాలెం మండలం బురుగుపాలెం గ్రామానికి చెందిన గునురు భరత్ (23) గా పోలీసులు గుర్తించారు. పిఠాపురం సీఐ శ్రీనివాస్, ఎస్సై మణికుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్ లో ఉన్న పంచవటి లాడ్జిలో ఓ యువకుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతిచెందిన యువకుడు అనకాపల్లి జిల్లా మాకవారిపాలెం మండలం బురుగుపాలెం గ్రామానికి చెందిన గునురు భరత్ (23) గా పోలీసులు గుర్తించారు. పిఠాపురం సీఐ శ్రీనివాస్, ఎస్సై మణికుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు