Search
Close this search box.

  ఏలేరు ప్రాజెక్టు నుండి భారీగా నీరు విడుదల

September 8, 2024 9:13 PM | Aditya369 News

ఏలేరు ప్రాజెక్టు నుండి భారీగా నీరు విడుదల

కాకినాడ జిల్లాలో ఏలూరు ప్రాజెక్టు నుండి భారీగా నీటిని కిందకు వదులుతున్నారు.24 టీఎంసీల సామర్థ్యం గల ఏలేరు ప్రాజెక్టులో 21 టీఎంసీల నీరు చేరింది. అధికారులు 7వేల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేశారు. దీంతో లోతట్టు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. శివారు ప్రాంతమైన పిఠాపురం నియోజకవర్గం పై ఏలేరు నీటి ముంపు ప్రభావం ఎక్కువగా ఉండనుంది.

కాకినాడ జిల్లాలో ఏలూరు ప్రాజెక్టు నుండి భారీగా నీటిని కిందకు వదులుతున్నారు.24 టీఎంసీల సామర్థ్యం గల ఏలేరు ప్రాజెక్టులో 21 టీఎంసీల నీరు చేరింది. అధికారులు 7వేల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేశారు. దీంతో లోతట్టు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. శివారు ప్రాంతమైన పిఠాపురం నియోజకవర్గం పై ఏలేరు నీటి ముంపు ప్రభావం ఎక్కువగా ఉండనుంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు