కాకినాడ జిల్లా లో ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురం పాదగయ లో 30వ తేదీన జరిగే సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు సంబంధించి ఏర్పాట్లను ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పర్యవేక్షించారు. పవన్ కళ్యాణ్ సహకారంతో 12 వేల మందికి చీరలు, వ్రత పూజా సామాగ్రి పంపిణీ చేయనున్నారు. ఈవో దుర్గ భవాని, జనసేన నాయకులు ఏర్పాట్లు చూస్తున్నారు








