Search
Close this search box.

  ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

February 9, 2026 8:40 AM | Aditya369 News

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

కర్ణాటకలో కోలార్ జిల్లా శ్రీనివాసపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీ పనులనిమిత్తం అన్నమయ్య జిల్లా నుండి కోలార్ జీపులో వెళ్తుండగా శ్రీనివాసపురం వద్ద అదుపుతప్పి జీపు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. 15 మంది వరకు గాయాలయ్యాయి. వెంకటమ్మ (60), శ్రీనివాసులు (25), మున్నప్ప (65) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.మృతులది అన్నమయ్య జిల్లా పూలకుంట వారి పాలెం గా చెబుతున్నారు.

కర్ణాటకలో కోలార్ జిల్లా శ్రీనివాసపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీ పనులనిమిత్తం అన్నమయ్య జిల్లా నుండి కోలార్ జీపులో వెళ్తుండగా శ్రీనివాసపురం వద్ద అదుపుతప్పి జీపు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. 15 మంది వరకు గాయాలయ్యాయి. వెంకటమ్మ (60), శ్రీనివాసులు (25), మున్నప్ప (65) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.మృతులది అన్నమయ్య జిల్లా పూలకుంట వారి పాలెం గా చెబుతున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు