Search
Close this search box.

  పిఠాపురం మున్సిపాలిటీని వెంటాడుతున్న ఏసీబీ

February 4, 2026 10:35 AM | Aditya369 News

పిఠాపురం మున్సిపాలిటీని వెంటాడుతున్న ఏసీబీ

కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ ఏసిబి కేసు వెంటాడుతూనే ఉంది. గత ఐదేళ్ల క్రితం పిఠాపురం మున్సిపాలిటీలో జరిగిన అవకతవకలకు సంబంధించి అప్పట్లో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో తాజాగా విచారణ అధికారిగా విశాఖపట్టణం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. పిఠాపురం మున్సిపాలిటీ రెవెన్యూ విభాగంలో జరిగిన అవకతవకలకు సంబంధించి అప్పట్లో పనిచేసిన కమిషనర్ రామ్మోహన్, రెవెన్యూ అధికారి రూబెన్, ఆర్ ఐ వరప్రసాద్, బిల్ కలెక్టర్ నూకరాజు పై విచారణకు ఏసీబీ ఆదేశించింది. కాగా కమిషనర్ ఉద్యోగ విరమణ చేయగా, ఆర్.ఐ మృతి చెందడంతో మిగిలినవారు వివిధ మున్సిపాలిటీలలో పనిచేస్తున్నారు.

కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ ఏసిబి కేసు వెంటాడుతూనే ఉంది. గత ఐదేళ్ల క్రితం పిఠాపురం మున్సిపాలిటీలో జరిగిన అవకతవకలకు సంబంధించి అప్పట్లో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో తాజాగా విచారణ అధికారిగా విశాఖపట్టణం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. పిఠాపురం మున్సిపాలిటీ రెవెన్యూ విభాగంలో జరిగిన అవకతవకలకు సంబంధించి అప్పట్లో పనిచేసిన కమిషనర్ రామ్మోహన్, రెవెన్యూ అధికారి రూబెన్, ఆర్ ఐ వరప్రసాద్, బిల్ కలెక్టర్ నూకరాజు పై విచారణకు ఏసీబీ ఆదేశించింది. కాగా కమిషనర్ ఉద్యోగ విరమణ చేయగా, ఆర్.ఐ మృతి చెందడంతో మిగిలినవారు వివిధ మున్సిపాలిటీలలో పనిచేస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు