Search
Close this search box.

  కాకినాడ జిల్లా క‌త్తిపూడి వ‌ద్ద రోడ్డు ప్ర‌మాదం

February 4, 2026 9:32 AM | Aditya369 News

కాకినాడ జిల్లా క‌త్తిపూడి వ‌ద్ద రోడ్డు ప్ర‌మాదం

కాకినాడ జిల్లాలోని క‌త్తిపూడి వ‌ద్ద బుధ‌వారం ఉద‌యం రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. కూలీ ప‌నికి వెళుతున్న ఆటో-ఇసుక లారీ ఢీకొట్టుకున్నాయి. ఈ ప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెందారు. జి.కొత్త‌ప‌ల్లి మండ‌లం శ్రీరాంపురం, తొండంగి మండ‌లం బుచ్చ‌య్య‌పేట, ఆవుల మంద‌కు చెందిన కూలీలు ధ‌ర్మ‌వ‌రంలో స‌ర్వీస్ తోట ప‌నికి వెళుతుండ‌గా ఈప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌మాదంలో 14 మంది గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను ప్ర‌త్తిపాడు ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌త్తిపాడు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

కాకినాడ జిల్లాలోని క‌త్తిపూడి వ‌ద్ద బుధ‌వారం ఉద‌యం రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. కూలీ ప‌నికి వెళుతున్న ఆటో-ఇసుక లారీ ఢీకొట్టుకున్నాయి. ఈ ప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెందారు. జి.కొత్త‌ప‌ల్లి మండ‌లం శ్రీరాంపురం, తొండంగి మండ‌లం బుచ్చ‌య్య‌పేట, ఆవుల మంద‌కు చెందిన కూలీలు ధ‌ర్మ‌వ‌రంలో స‌ర్వీస్ తోట ప‌నికి వెళుతుండ‌గా ఈప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌మాదంలో 14 మంది గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను ప్ర‌త్తిపాడు ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌త్తిపాడు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు