రాష్ట్ర సచివాలయంలో క్యాబినెట్ సమావేశానికి సహచర మంత్రులతో కలిసి పవన్ వెళ్లారు. నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ లతో కలసి బ్లాక్ 2 నుంచి పవన్ క్యాబినెట్ సమావేశానికి వెళ్లారు. పవన్ క్యాబినెట్ సమావేశానికి మంత్రులతో కలిసి వెళ్లడం అక్కడ చూపరులను ఆకర్షించింది.









