పార్టీ బలోపేతానికి 32 మందితో క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ ప్రకటించారు. ఆ కమిటీ మొదటగా తానే అధ్యక్షత వహిస్తానన్నారు. సభ్యులను మూడో వంతు మారుస్తూ ఉంటామన్నారు. మహిళలకు ఇందులో ఎక్కువ అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. జవాబుదారితనంతో కమిటీ పనిచేయాలన్నారు….Next..









