Search
Close this search box.

  ముద్రగడ పద్మనాభం లేఖాస్త్రం

February 2, 2026 10:37 AM | Aditya369 News

ముద్రగడ పద్మనాభం లేఖాస్త్రం

కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం కూటమి ప్రభుత్వంపై లేఖాస్త్రాన్ని సంధించారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, విడుదల రజిని, జోగి రమేష్ తదితరులను వేధిస్తున్న వైనంపై విరుచు కుపడ్డారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పెట్టిస్తే బాగుంటుందని, ప్రతిపక్ష నాయకుల్ని ముఖ్యమంత్రి పదవి కాలం పూర్తయ్యే వరకు జైలుకు పంపే అవకాశం ఉంటుందని ఎద్దేవా చేశారు. కాపులను టార్గెట్ గా, చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

 

కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం కూటమి ప్రభుత్వంపై లేఖాస్త్రాన్ని సంధించారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, విడుదల రజిని, జోగి రమేష్ తదితరులను వేధిస్తున్న వైనంపై విరుచు కుపడ్డారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పెట్టిస్తే బాగుంటుందని, ప్రతిపక్ష నాయకుల్ని ముఖ్యమంత్రి పదవి కాలం పూర్తయ్యే వరకు జైలుకు పంపే అవకాశం ఉంటుందని ఎద్దేవా చేశారు. కాపులను టార్గెట్ గా, చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

 

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు