నియోజకవర్గంలో గిరిజనులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని పత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు.ఈ గోకవరం గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించిసమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఇటీవల కాలంలో అగ్ని ప్రమాదంలో కాలిపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించి నిత్య వసర వస్తువులను,ఆర్థిక సహాయాన్ని ఆమె అంద జేశారు.గ్రామాల్లో గిరిజ నులు పడుతున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.









