Search
Close this search box.

  పిఠాపురంలో సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్

July 21, 2024 2:32 PM | Aditya369 News

పిఠాపురంలో సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్

కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో రథాలపేట సెంటర్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్ లో సోమవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టర్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి నేరుగా అర్జీలు స్వీకరిస్తారు. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నుండి రెండు వారాలకు ఒకసారి ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పి జి ఆర్ ఎస్) పిఠాపురంలో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ దగ్గరుండి చూస్తున్నారు

కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో రథాలపేట సెంటర్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్ లో సోమవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టర్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి నేరుగా అర్జీలు స్వీకరిస్తారు. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నుండి రెండు వారాలకు ఒకసారి ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పి జి ఆర్ ఎస్) పిఠాపురంలో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ దగ్గరుండి చూస్తున్నారు

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు