Search
Close this search box.

  ఏపీ ప్రత్యేక హోదాపై టీడీపీ మౌనం, జైరామ్ రమేష్

July 21, 2024 7:35 PM | Aditya369 News

ఏపీ ప్రత్యేక హోదాపై టీడీపీ మౌనం, జైరామ్ రమేష్

ఏపీకి ప్రత్యేక హోదా కావాలని టీడీపీ ఎంపీలు కేంద్రాన్ని అడగలేదని కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్ తెలిపారు. “ఇవాళ జరిగిన అఖిలపక్ష సమావేశంలో బిహార్ కి, ప్రత్యేక హోదా కావాలని జేడీ(యూ) ఎంపీలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఏపీ ప్రత్యేక హోదాపై వైసీపీ ఎంపీలు మాత్రమే మాట్లాడారు. టీడీపీ ఎంపీలు మౌనంగా ఉన్నారు” అని ట్వీట్ చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా కావాలని టీడీపీ ఎంపీలు కేంద్రాన్ని అడగలేదని కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్ తెలిపారు. “ఇవాళ జరిగిన అఖిలపక్ష సమావేశంలో బిహార్ కి, ప్రత్యేక హోదా కావాలని జేడీ(యూ) ఎంపీలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఏపీ ప్రత్యేక హోదాపై వైసీపీ ఎంపీలు మాత్రమే మాట్లాడారు. టీడీపీ ఎంపీలు మౌనంగా ఉన్నారు” అని ట్వీట్ చేశారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు